Saturday, September 12, 2026
Homeమెదక్నేడు సంగారెడ్డిలో జనసేన పార్టీ సమావేశం

నేడు సంగారెడ్డిలో జనసేన పార్టీ సమావేశం

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 6:

నర్సాపూర్ (5) నెల 6న ఆదివారం జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని నర్సాపూర్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శాఖమూరి యాదగిరి హోలియా దాసరి తెలిపారు. మెదక్ పార్లమెంట్ జనసైనికుల ఆత్మీయ సమ్మేళనం సంగారెడ్డి లోని పీఎస్ఆర్ గార్డెన్ లో ఉంటుందని నర్సాపూర్ నియోజకవర్గంలో నుండి జనసైనికులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సమావేశం విజయవంతం చేయగలరని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!