TELANGANA
నిత్య విద్యార్థిగా ఉండాలి జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డా. ఎ. జయలక్ష్మి
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 3:
నర్సాపూర్ (2) వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో విజయవంతంగా ముందుకు సాగాలంటే నిత్య విద్యార్థిగా ఉంటూ నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవడం అవసరమని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్...





