భూ రీ-సర్వేను నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలి
– భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ A2న్యూస్, జులై 4, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (3) రాష్ట్రంలో చేపట్టిన భూ రీ-సర్వే ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా, నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, భూభారతి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజీవ్ గాంధీ...