వ్యవసాయ సాంకేతికత వైపు ప్రభుత్వం అడుగులు
'రైతు నేస్తం'తో రైతాంగానికి ఆధునిక వ్యవసాయంపై అవగాహన: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 29: రామాయంపేట (28) వ్యవసాయాన్ని సులభతరం చేసి లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల రైతు వేదికలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన 'రైతు నేస్తం' 100వ ఎపిసోడ్ ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి...